మైహూ రజనీకాంత్' పేరుతో హిందీ చిత్రాన్ని నిర్మించడంపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎలాంటి అనుమతి లేకుండా తన పేరుపై హిందీ చిత్రాన్ని నిర్మించడంపై మద్రాస్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.



భారత్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఎంటర్ టైనమెంట్ మీడియా రంగం ఒకటి.
దీని వ్యాపార విలువ 2018 నాటికి 2,272 బిలియన్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
మంగళవారం వచ్చిన పీడబ్ల్యూసీ-సీఐఐ నివేదిక ప్రకారం ఈ రంగం ఏటా 15 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంటోంది.
2012 లో భారత టెలివిజన్ రంగం విలువ రూ.366 బిలియన్లు ఉండగా 2013 నాటికి రూ.420 బిలియన్లకు చేరింది.
టెలివిజన్, మీడియా, వినోద రంగాలు కలిపి 2013 లో రూ.1,120 బిలియన్ల వ్యాపారం చేశాయి.ఆ విలువ అంతకు క్రితం ఏడాది కంటే 19%ఎక్కువ.
| Copyright © 2013 Radio Jalsa News